తుమ్మలూరు లో గ్రామ సభ

తుమ్మలూరు లో గ్రామ సభ

  • : పాల్గొన్న ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణ రెడ్డి  

విశ్వంభర, మహేశ్వరం :  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి  పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర , మంత్రులు అధికార యంత్రాంగం  సన్నద్ధం చేసామన్నారు.  వారి సమస్యలు తెలుసుకొని ఇంకా మెరుగైన పథకాలకోసం ఆలోచనలు చేయడం జరుగుతుందని, ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడి  ప్రభుత్వ పథకాలను గురించి వారి ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ తెలియజేసిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా త…

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు