నుమాన్ శోభయాత్రలో మజ్జిగ పంపిణీ 

నుమాన్ శోభయాత్రలో మజ్జిగ పంపిణీ 


 విశ్వంభర, ఘట్కేసర్:  మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల వ్యాప్తంగా  భక్తులు  హనుమాన్ శోభాయాత్ర  గురువారం నిర్వహించారు. బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు  ఎస్ వై ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామల సందీప్ రెడ్డి హనుమాన్ భక్తులకు సుమారుగా 1500 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ, హనుమాన్ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్ వై ఆర్  ఫౌండేషన్  సభ్యులు,  భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: