కెసిఆర్ ను కలిసిన చిర్రా రవీందర్

కెసిఆర్ ను కలిసిన చిర్రా రవీందర్

 విశ్వంభర,  శేరిలింగంపల్లి: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా కలిసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ చిరా రవీందర్ యాదవ్. ఈ భేటీలో  రాబోయే మున్సిపల్  ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారని రవీందర్ యాదవ్ తెలిపారు.

Tags: