ఎక్సైజ్ స్టేషన్ లో పట్టుబడిన వాహనాల వేలం

ఎక్సైజ్ స్టేషన్ లో  పట్టుబడిన వాహనాల వేలం

విశ్వంభర, ఆమనగల్లు : ఆమనగల్లు ప్రోహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ ,ఆమన్ గల్, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల్ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసక్తి  కలిగినవారు మంగళవారం ఉదయం 10 -30 గంటలకు ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కార్యక్రమం లో ధారావత్ చెల్లించి వేలంపాటలో పాల్గొనగలరని బద్యనాథ్ చౌహాన్ ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య