#
congress party
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
Published On
By Desk
మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదు బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
Published On
By Desk
పెండింగ్లో 8 వేయిల కోట్ల ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది. భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
Published On
By Admin (vishwambhara)
* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు
Published On
By Desk
* హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు* రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక * కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ* సీఎం ఢిల్లీ నుంచి వచ్చే వరకు వెయిటింగ్* తెల్లారితే అమావాస్య ఉందని ఆగమేఘాల మీద చేరిక* శాసన మండలిలో 12 మందికి చేరిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర
Published On
By Desk
తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క
Published On
By Desk
ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
Published On
By Desk
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ఆయన విజయాన్ని ధ్రువీకరించారు. ఎమ్మెల్సీ కౌంటింగ్లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
Published On
By Desk
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి
Published On
By Desk
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం
Published On
By Desk
సీఎం రేవంత్రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు. సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా
Published On
By Desk
తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను... 
