భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వంభర,జంగమెట్ :-భాగ్యనగర్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు గోపి నాయక్ ఆధ్వర్యంలో  భారతీయ జనతా పార్టీ 47 ఆవిర్భావ దినోత్సవం చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని జంగమెట్ లో అంగరంగ వైభవం గా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు M జగదీష్ పాల్గొన్నారు. ఎం జగదీష్ మాట్లాడుతూ  శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా సంఘ్ స్థాపకుడు మరియు ప్రముఖ హిందూ జాతీయ వాద నాయకుడు, ఆయన కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని బలంగా వాదించి, దీనికోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు అని చెప్పుకొచ్చారు .    శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం  బూత్ ప్రెసిడెంట్ రాకేష్ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గోపి నాయక్, ప్రవీణ్ రాథోడ్, రఘు, మహేందర్ మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Tags:  

Advertisement

LatestNews

భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
చలివేంద్ర ను ఏర్పాటు చేసిన సామాజికవేత్త గద్దె విజయ్ నేత
.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి