#
Tirumala
Devotional  Andhra Pradesh 

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధం

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధం సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని శుభ్రం చేసిన టీటీడీ
Read More...
Devotional  Andhra Pradesh 

తిరుమల నడకమార్గంలో AI రోబోట్‌ డాగ్‌

తిరుమల నడకమార్గంలో AI రోబోట్‌ డాగ్‌ చిరుతల కదలికలపై AI నిఘా.. టీటీడీ కీలక ఆలోచన
Read More...
Andhra Pradesh 

ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు.. నిందితుడి ఫోటోలు వైరల్

ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు.. నిందితుడి ఫోటోలు వైరల్ తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు. పొట్నూరు యశ్వంత్ విగ్రహం చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడింపు. నిందితుడు భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.
Read More...
Andhra Pradesh 

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
Read More...
Andhra Pradesh 

కాలినడకన తిరుమల కొండ ఎక్కిన మెగా హీరో

కాలినడకన తిరుమల కొండ ఎక్కిన మెగా హీరో బాబాయి గెలుపుతో మొక్కు తీర్చుకున్న అబ్బాయి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ 
Read More...
Andhra Pradesh 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
Read More...
Movies 

అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్  

అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్   బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది.
Read More...
Devotional 

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..! తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
Read More...
Devotional  Andhra Pradesh 

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఈసారి ఏకంగా రెండు చిరుతలు కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుత పులులు ఎదురయ్యాయి. భక్తులకు సమీప దూరంలోనే చెట్ల పొదల్లో కనిపించాయి. దీంతో.. భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే రెండు చిరుతలు అడవిలోకి...
Read More...

Advertisement