ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను ప్రారంభించిన  ఎస్పీ శబరీష్

ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను ప్రారంభించిన  ఎస్పీ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్ :  మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూసెంటర్, మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్  ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సిగ్నల్ వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు.  ఈ..కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను ప్రారంభించిన  ఎస్పీ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్ :  మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూసెంటర్, మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్  ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సిగ్నల్ వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు.  ఈ..కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/sp-sabreesh-inaugurated-the-traffic-signal-points/article-15665

Tags: