తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ - కేటీఆర్ తో ఎంపీ వద్దిరాజు
On
విశ్వంభర, హైదరాబాద్ ; రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ మాలోతు కవిత,మాజీ మంత్రులు మహమూద్ అలీ, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్,అనిల్ జాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.