పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభం
On
విశ్వంభర, హైదర్ నగర్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో గల ఆదిత్య నగర్ కాలనీ లో 15 లక్షల రూపాయల వ్యయంతో కొత్త నీటి లైన్ ను నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, జలమండలి అధికారులు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.



