ప్రజల ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం 

ప్రజల ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం 

: సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్

విశ్వంభర, సూర్యాపేట:  సూర్యాపేట డివిజన్ కార్యాలయంలో  డిఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుండి పిర్యాదులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్యల పై  సంభదిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎస్పి నరసింహ  ఆదేశాల మేరకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపినారు.

🕒 19 May 2026 ✍️ Desk

ప్రజల ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం 

విశ్వంభర, సూర్యాపేట:  సూర్యాపేట డివిజన్ కార్యాలయంలో  డిఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుండి పిర్యాదులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్యల పై  సంభదిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎస్పి నరసింహ  ఆదేశాల మేరకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపినారు.

🔗 https://www.vishvambhara.com/telangana/people-are-always-available/article-15406

Tags: