చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైసర్ గా అడ్వకేట్ జయరాజ్ 

చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైసర్ గా అడ్వకేట్ జయరాజ్ 


విశ్వంభర, హైదరాబాద్ :- ప్రముఖ హైకోర్టు న్యాయవాది కల్లోజు జయరాజ్ ను మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైజర్ గా నియమించినట్లు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో చేపూరి శంకర్ జయరాజు కు నియమాకపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ.. జయరాజు గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సమస్యలపై, ప్రజా సమస్యలపై న్యాయపరంగా పోరాటం చేశారని, వారి సేవలను గుర్తించి మా సొసైటీ కి లీగల్ అడ్వైజర్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  అడ్వకేట్ సందీప్, పియాదర్శిని తదితరులు పాల్గొన్నారు.

🕒 16 May 2026 ✍️ Desk

చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైసర్ గా అడ్వకేట్ జయరాజ్ 

విశ్వంభర, హైదరాబాద్ :- ప్రముఖ హైకోర్టు న్యాయవాది కల్లోజు జయరాజ్ ను మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైజర్ గా నియమించినట్లు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో చేపూరి శంకర్ జయరాజు కు నియమాకపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ.. జయరాజు గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సమస్యలపై, ప్రజా సమస్యలపై న్యాయపరంగా పోరాటం చేశారని, వారి సేవలను గుర్తించి మా సొసైటీ కి లీగల్ అడ్వైజర్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  అడ్వకేట్ సందీప్, పియాదర్శిని తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/advocate-jayaraj-as-the-legal-advisor-of-the-charitable-society/article-15335

Tags: