రూ. 50 వేల విలువ చేసే మద్యం  పట్టివేత

రూ. 50 వేల విలువ చేసే మద్యం  పట్టివేత

  • ముగ్గురి అరెస్టు.. 

విశ్వంభర,  జిహెచ్ ఎం సి : సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, తార్నక   ప్రాంతాల్లో ఆంగ్లో  ఇండియన్లు ఎలాంటి అనుమతులు లేకుండా  వైన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు సికింద్రాబాద్  డీటీఎఫ్ సీఐ సౌజన్య సిబ్బంది రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కేసుల్లో ఒక  ఇంటిలో 25 వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆంటోని  ని అరెస్టు చేశారు. ఆర్టీసీ హాస్పటల్ తార్నాక ప్రాంతంలో 20 లీటర్ల  వైన్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో వేణు, ప్రకాష్‌లను అరెస్టు చేశారు. పట్టుకున్న వైన్ విలువ రూ. 50 వేలుగా ఉంటుందని అంచనా  వేశారు. నిందితులను వైన్‌ను, సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో  అప్పగించారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

రూ. 50 వేల విలువ చేసే మద్యం  పట్టివేత

విశ్వంభర,  జిహెచ్ ఎం సి : సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, తార్నక   ప్రాంతాల్లో ఆంగ్లో  ఇండియన్లు ఎలాంటి అనుమతులు లేకుండా  వైన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు సికింద్రాబాద్  డీటీఎఫ్ సీఐ సౌజన్య సిబ్బంది రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కేసుల్లో ఒక  ఇంటిలో 25 వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆంటోని  ని అరెస్టు చేశారు. ఆర్టీసీ హాస్పటల్ తార్నాక ప్రాంతంలో 20 లీటర్ల  వైన్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో వేణు, ప్రకాష్‌లను అరెస్టు చేశారు. పట్టుకున్న వైన్ విలువ రూ. 50 వేలుగా ఉంటుందని అంచనా  వేశారు. నిందితులను వైన్‌ను, సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో  అప్పగించారు.

🔗 https://www.vishvambhara.com/telangana/liquor-worth-rs-50-thousand-seized/article-18277

Tags: