ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి.

ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి.

విశ్వంభర, నార్కెట్ పల్లి:  కుమ్మర సంఘ భవనం, నార్కట్పల్లి నందు కుమ్మర్ల ఆడపడుచు, కవయిత్రి మొల్లమాంబ జయంతి ఘనంగా నిర్వహించినారు . తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాధారపు బిక్షపతి, నార్కెట్పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి మాసంపల్లి సైదులు, మండల కోశాధికారి మిడిదొడ్డి రాజు,  పట్టణ నాయకులు రాధారపు దేవయ్య, బండారు సత్యనారాయణ, నిమ్మనగోటి శివశంకర్, మాసంపల్లి సురేందర్, రాధారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య