బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభానాద్రిపురం గ్రామానికి చెందింగ్ బొడిగె నరేష్ గౌడ్ గత ఏడాది అకాల మరణం చెందాడు. ఆ కుటుంబానికి ఆర్థికంగా తమ వంతు సహాయము చేయాలని భావించారు. తన తోటి చదువుకున్న విద్యార్థులు కలిసి రూ. 63,000 బొడిగె నరేష్ గౌడ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసి, వాటి పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. .



