సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం గ్రామానికి చెందిన గోల్కొండ శ్రీశైలం అనరోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో సీఎం ఆర్ ఎఫ్ ద్వారా 41వేళా రూపాయల చెక్కును మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ జోరాల రమేష్., బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దుడ్డు క్రిష్ణ యాదవ్, వార్డు నెంబర్ ఆకుల వీరి బాబు, సున్నం కృష్ణ, ఆవుల కాడి శ్రీశైలంయాదవ్, సంజయ్, టింగిరికారి నరేష్. మిదింటి సిద్దు. తదితరులు పాల్గొన్నారు.



