రాంచందర్ రావుని కలిసిన చీకోటి 

రాంచందర్ రావుని కలిసిన చీకోటి 

విశ్వంభర, మహేశ్వరం : భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్బంగా  డాక్టర్ చీకోటి ప్రవీణ్  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి,    ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా  ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు  పార్టీకి ఎల్లప్పుడూ సేవ చేసి,   పార్టీ కోసం కష్టపడతానని  తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం మాజీ సర్పంచ్ కాసుల సురేష్  మిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు.

Tags: