ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి సన్మానం
On
విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి బి. ఉదయ్ కి ఆదివారం భీమిడి శైలజ లింగారెడ్డి సన్మానం చేసి 5000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కట్ పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
🕒 22 Jun 2026 ✍️ Desk
ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి సన్మానం
విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి బి. ఉదయ్ కి ఆదివారం భీమిడి శైలజ లింగారెడ్డి సన్మానం చేసి 5000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కట్ పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
🔗 https://www.vishvambhara.com/telangana/awarded-to-the-student-with-the-best-marks/article-16849


