#
LokSabha Elections
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
Published On
By Desk
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు వచ్చేసింది. విడతల వారీగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు(మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
Read More... రేపే ఫలితాలు.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?
Published On
By Desk
లోక్సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More... రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఫిక్స్
Published On
By Desk
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. ఈ హామీ చుట్టూనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీంతో.. లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా రైతు రుణమాఫీ అంశం చుట్టూ తిరిగింది. అంతేకాదు.....
Read More... మోడీ, అమిత్ షాకు కోర్టులంటే గౌరవం లేదు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం మొత్తం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి అమిత్ షా, మోడీ సహా బీజేపీ నేతలు మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని మోడీ కూడా వివరణ...
Read More... ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ
Published On
By Desk
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్బరేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. జంషెడ్పూర్లో ఇవాళ (ఆదివారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
Read More...