విద్యుత్ షాక్ తో పశువులు మృతి.- రోధిస్తున్న రైతులు .

విద్యుత్ షాక్ తో పశువులు మృతి.- రోధిస్తున్న రైతులు .

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం లక్ష్మ తండా  గ్రామపంచాయతీలో   ( పర్వతగిరి )  రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . దీనితో మృతిచెందిన పశువుల యజమానులు రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి  మృతి చెందిన  పశువు విలువ 70,000 వేల రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి  మృతి చెందిన పశువు పశువు విలువ 80 , 000  వేల రూపాయలు విలువ ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు .  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా జీవనాధారం పశువులు అని  , పశువులు లేనిది  మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత ,  అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని అధికారులను ,  ప్రభుత్వాన్ని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న  లక్ష్మ తండా  గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను  పరామర్శించి ప్రభుత్వ పరంగా మీకు నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .

🕒 30 Jun 2026 ✍️ Desk

విద్యుత్ షాక్ తో పశువులు మృతి.- రోధిస్తున్న రైతులు .

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం లక్ష్మ తండా  గ్రామపంచాయతీలో   ( పర్వతగిరి )  రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . దీనితో మృతిచెందిన పశువుల యజమానులు రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి  మృతి చెందిన  పశువు విలువ 70,000 వేల రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి  మృతి చెందిన పశువు పశువు విలువ 80 , 000  వేల రూపాయలు విలువ ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు .  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా జీవనాధారం పశువులు అని  , పశువులు లేనిది  మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత ,  అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని అధికారులను ,  ప్రభుత్వాన్ని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న  లక్ష్మ తండా  గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను  పరామర్శించి ప్రభుత్వ పరంగా మీకు నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .

🔗 https://www.vishvambhara.com/livestock-died-due-to-electric-shock-farmers-are-protesting/article-17316

Tags: