#
KCR
Telangana 

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్ష దివాస్’ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసింది.  2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం. బిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించండి. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Read More...
Telangana 

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు..

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు.. కేటీఆర్ కి రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు..  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..?  కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా..? సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ..అమెరికా లో నువ్వుజీతం మీదనే బతికే వాడివి .. కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..! బీజేపీ, బిఆర్ఎస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు జగ్గారెడీ విజ్ఞప్తి
Read More...
Telangana 

కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి

కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది..  మా రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో..కేటీఆర్ సర్పంచ్‌గానైనా గెలిచారా? ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదు.. కేటీఆర్, హరీష్ సవాలు విసిరితే చర్చకు రావడానికి నేను సిద్ధం: జగ్గారెడ్డి
Read More...
Telangana 

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
Read More...
Telangana 

సింగరేణి జాగృతి ఆవిర్భావం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సింగరేణి జాగృతి ఆవిర్భావం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకరవర్గాలకు తరలించింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Read More...
Telangana 

పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విశ్వంభర , హైద‌రాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పుత్రోత్స‌వం వ్య‌క్తప‌ర్చారు. ఎమ్మెల్సీ క‌విత పెద్ద కుమారుడు ఆదిత్యా అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యురేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివ‌ర్సిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. గ్రాడ్యురేష‌న్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి...
Read More...
Telangana 

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అది మాజీ మంత్రి తలసాని కుమారుడిదే ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారు  బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ కు రండి 
Read More...
Telangana 

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓ విశ్వంభర హైదరాబాద్ : -బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.     గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొనను న్నట్లు తెలిసింది.     ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో...
Read More...
Telangana 

రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది : కేటీఆర్

రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది  : కేటీఆర్ రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారు రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులను రుణమాఫీకి మళ్లించారన్న కేటీఆర్ అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్
Read More...
Telangana 

వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం

వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం ఈ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ డైలాగు ఉండడంతో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More...
Telangana 

ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్.

ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్. విశ్వంభర కూకట్ పల్లి జూలై 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తిరుమల దైవదర్శనానికి వచ్చే భక్తులకు...
Read More...
Telangana 

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..? * చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు
Read More...

Advertisement