కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం

జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు

కరీంనగర్ , విశ్వంభర :- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అలాగే జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గుంగళ్ళ మాధవి మల్లేష్ , అర్షపల్లి శారద , తొంకోజు సాయి కుమార్ , కృష్ణ , రుద్రపల్లి మహేందర్ , రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు