రామోజీరావుకు షర్మిల నివాళి.. కుటుంబీకులకు పరామర్శ
దివంగత రామోజీరావు కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భౌతికి ఖాయానికి చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన ఆయన.. అతిపెద్ద గ్రూప్ సంస్థల అధినేతగా ఎదిగారు. ఆయనకు ఇటు రాజకీయాలతో పాటు అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో పట్టు ఉంది.
అందుకే ఆయనకు ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు. ఇక తాజాగా షర్మిల కూడా ఆయనకు నివాళి అర్పించారు. రామోజీరావు చనిపోయినప్పుడు అనుకోని కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. అయితే తాజాగా ఆమె రామోజీరావుకు తన సంతాపం తెలిపారు. ఆమె రామోజీరావు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరుకున్నారు.
అక్కడ ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబీకులకు పరామర్శించారు. వారికి తన ప్రాగడ సానుభూతి తెలిపారు. గతంలో రామోజీరావుకు, వైఎస్సార్ కు ఉన్న సత్సంబంధాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రామోజీరావుకు షర్మిల నివాళి.. కుటుంబీకులకు పరామర్శ
దివంగత రామోజీరావు కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భౌతికి ఖాయానికి చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన ఆయన.. అతిపెద్ద గ్రూప్ సంస్థల అధినేతగా ఎదిగారు. ఆయనకు ఇటు రాజకీయాలతో పాటు అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో పట్టు ఉంది.
అందుకే ఆయనకు ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు. ఇక తాజాగా షర్మిల కూడా ఆయనకు నివాళి అర్పించారు. రామోజీరావు చనిపోయినప్పుడు అనుకోని కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. అయితే తాజాగా ఆమె రామోజీరావుకు తన సంతాపం తెలిపారు. ఆమె రామోజీరావు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరుకున్నారు.
అక్కడ ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబీకులకు పరామర్శించారు. వారికి తన ప్రాగడ సానుభూతి తెలిపారు. గతంలో రామోజీరావుకు, వైఎస్సార్ కు ఉన్న సత్సంబంధాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


