#
#jagan #ysrcp #ysjagan #ysr #jagananna #ysjaganmohanreddy#andhrapadesh #assembly elecations
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రేపు స్పీకర్ ఎన్నికకు వైసీపీ దూరం.. కారణం అదే..
Published On
By Desk
రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున... జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు
Published On
By Desk
మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. దాంతో సాధారణ వ్యక్తిగానే... జగన్ ఇంటి నిర్మాణం కూల్చివేతలో అధికారిపై వేటు
Published On
By Desk
లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు సిబ్బంది గదులను శనివారం ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. రోడ్డును ఆక్రమించి కట్టారని.. రాకపోకలకు ఇబ్బంది అవుతోందనే ఫిర్యాదులు అందాయని.. అందుకే కూల్చివేస్తున్నట్టు తెలిపారు అధికారులు. దాంతో ఆ వార్త... జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా..?
Published On
By Desk
ఇప్పుడు ఏపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమికి ఏకంగా 164 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో జగన్ కు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి.. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం... అలా ఓడిపోతే సిగ్గుపడాలా.. తలెత్తుకుని తిరుగుదాం.. రోజా స్పందన..
Published On
By Desk
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె... వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Published On
By Desk
రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!
Published On
By Desk
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. 
