కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!

కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. వైసీపీ ఈ ఫలితాల్లో 22 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతోంది. దాదాపు ఎన్డీఏ విజయ ఢాంక మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. గత 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకు వెళ్తుండగా.. ఈ నెల 9న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది.

 

Read More అనంతపురం ఆర్యవైశ్య సంఘ సమావేశంలో ఉద్రిక్తత.. సభ్యుల మధ్య వర్గ విభేదాలు

 

🕒 04 Jun 2024 ✍️ Desk

కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. వైసీపీ ఈ ఫలితాల్లో 22 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతోంది. దాదాపు ఎన్డీఏ విజయ ఢాంక మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. గత 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకు వెళ్తుండగా.. ఈ నెల 9న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది.

 

 

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/soon-jagan-resigned-from-the-post-of-cm/article-1217

Related Posts

Advertisement

LatestNews

తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం