కుత్బుల్లాపూర్ కమిషనర్ బదిలీ

 విశ్వంభర, కుత్బుల్లాపూర్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సి,ఎం,సి, జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ రాజు బదిలీ అయ్యారు.   నూతన కమిషనర్ గా జనగామ జిల్లా అదనపు కలెక్టర్ నిధులు నిర్వహించిన పరమర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్  బాధ్యతలు చేపట్టారు.

Tags: