రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వభర, పరిగి:  పూడూరు మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు రూ.40 లక్షల విలువైన గోల్డ్  లోన్, ఎల్ టి లోన్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్  డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.  రైతులకు యూరియా ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న రుణ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని,వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షకీల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశ్వభర, పరిగి:  పూడూరు మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు రూ.40 లక్షల విలువైన గోల్డ్  లోన్, ఎల్ టి లోన్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్  డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.  రైతులకు యూరియా ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న రుణ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని,వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షకీల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/governments-mission-is-farmer-welfare/article-18689

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్