నిందితుడిని  కోర్టులో హాజరుపరచిన పోలీసులు

నిందితుడిని  కోర్టులో హాజరుపరచిన పోలీసులు

విశ్వంభర, ఇనుగుర్తి: తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఇనుగుర్తి ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. మండలంలోని చిన్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం రాజు ఓ హత్య నేరం కేసులో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చాడు. న్యాయస్థానం ఆదేశించిన వాయిదాల మేరకు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని ఎస్ఐ పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని తాము అదుపులోకి తీసుకొని మంగళవారం జిల్లా జడ్జి ముందు హాజరు పరిచి మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

నిందితుడిని  కోర్టులో హాజరుపరచిన పోలీసులు

విశ్వంభర, ఇనుగుర్తి: తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఇనుగుర్తి ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. మండలంలోని చిన్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం రాజు ఓ హత్య నేరం కేసులో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చాడు. న్యాయస్థానం ఆదేశించిన వాయిదాల మేరకు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని ఎస్ఐ పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని తాము అదుపులోకి తీసుకొని మంగళవారం జిల్లా జడ్జి ముందు హాజరు పరిచి మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

🔗 https://www.vishvambhara.com/crime/the-police-produced-the-accused-in-the-court/article-20134

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్