తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో కాలయాపన చేయొద్దు 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో కాలయాపన చేయొద్దు 

విశ్వంభర, బషీర్ బాగ్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ చీఫ్ కన్వీనర్ సుల్తాన్ యాదగిరి, కన్వీనర్ ప్రపుల్ రాంరెడ్డి లు మాట్లాడారు. రాష్ట్రంలోని 12 ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల కమిటీలతో కలిసి నూతన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశామని తెలిపారు. చీఫ్ కన్వీనర్ గా తాను, కన్వీనర్ గా తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఓరుగంటి ఆనంద్ డాక్టర్ పాండుగౌడ్ కో కన్వీనర్లుగా మల్లూరు అనిల్ కుమార్ జానకి రెడ్డి భక్తుల సోమయ్య సామాజిరెడ్డి బోకే పద్మ తోడేటి శంకర్ గౌడ్ సుదర్శన్ రాజు గౌడ్ చెరుపల్లి సత్యనారాయణ పుట్ట రంజిత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారులకు మాత్రమే న్యాయం జరగాలని విజ్ఞప్తి చేశారు 250 గజాల స్థలం 25 వేల పెన్షన్ కోటి రూపాయల బీమా స్మృతి వనం వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో కాలయాపన చేయొద్దు 

విశ్వంభర, బషీర్ బాగ్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ చీఫ్ కన్వీనర్ సుల్తాన్ యాదగిరి, కన్వీనర్ ప్రపుల్ రాంరెడ్డి లు మాట్లాడారు. రాష్ట్రంలోని 12 ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల కమిటీలతో కలిసి నూతన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశామని తెలిపారు. చీఫ్ కన్వీనర్ గా తాను, కన్వీనర్ గా తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఓరుగంటి ఆనంద్ డాక్టర్ పాండుగౌడ్ కో కన్వీనర్లుగా మల్లూరు అనిల్ కుమార్ జానకి రెడ్డి భక్తుల సోమయ్య సామాజిరెడ్డి బోకే పద్మ తోడేటి శంకర్ గౌడ్ సుదర్శన్ రాజు గౌడ్ చెరుపల్లి సత్యనారాయణ పుట్ట రంజిత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారులకు మాత్రమే న్యాయం జరగాలని విజ్ఞప్తి చేశారు 250 గజాల స్థలం 25 వేల పెన్షన్ కోటి రూపాయల బీమా స్మృతి వనం వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

🔗 https://www.vishvambhara.com/telangana/dont-dwell-on-the-identity-of-telangana-activists/article-20145

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్