మొక్కలు నాటిన మాజీ కార్పొరేటర్
On
విశ్వంభర, కుత్బుల్లాపూర్: నియోజక వర్గం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో బొంగులకుంట పార్కులలో పర్యావరణ ప్రేమికులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పురుషులు పాల్గొన్నారు.
🕒 06 Jun 2026 ✍️ Desk
మొక్కలు నాటిన మాజీ కార్పొరేటర్
విశ్వంభర, కుత్బుల్లాపూర్: నియోజక వర్గం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో బొంగులకుంట పార్కులలో పర్యావరణ ప్రేమికులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పురుషులు పాల్గొన్నారు.
🔗 https://www.vishvambhara.com/telangana/former-corporator-who-planted-saplings/article-16335


