వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక  

జిల్లా అధ్యక్షుడిగా - అన్నైబోయిన మట్టయ్య

వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక  

విశ్వంభర,నల్లగొండ :- నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికైంది.డిసీఐసీ నందు జిల్లా వినియోగదారు వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటి - నల్లగొండ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.డిసీఐసీ కన్వీనర్  చింతమళ్ళ గురువయ్య పర్యవేక్షణలో  ఎన్నికల అధికారిగా  కట్టికోల నర్సింగరావు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి పలువురు అతిధులు , రాష్ట్ర నాయకులూ శుభాకాంక్షలు తెలిపారు. 

జిల్లా అధ్యక్షుడు: అన్నైబోయిన మట్టయ్య
జిల్లా ఉపాధ్యక్షులు :1) MA.అస్మా 
2.) Md. ముస్తాఫా
3) Md. నజీర్ పాషా 
జిల్లా ప్రధాన కార్యదర్శి : కట్ట మనోహర్
జిల్లా సహాయ కార్యదర్శులు  -తిరందాసపు ఆంజనేయులు. 2) పసనూరి రాంబాబు
జిల్లా ప్రచార కార్యదర్శి: దువ్వ గీత
జిల్లా కోశాధికారి: కొప్పోలు  విమలమ్మ
డివిజన్  కార్యదర్శులు :
1) పోలగాని వెంకటేశ్వర్టు, నల్లగొండ
2) సిహెచ్. సాంబశివరావు, మిర్యాలగూడ 
3) రాపోలు  శివకుమార్- దేవరకొండ
4) గండూరి నర్సింహా  - చండూరు.
జిల్లా కార్యవర్గం సభ్యులు: జూలూరు వెంకటేశం. 2) ఎమిరెడ్డి రవీందర్ రెడ్డి. 3) బత్తిని లక్ష్మయ్య. 4) పొట్టబత్తిని సత్యం , 
5. ధనావత్ కౌసల్య 

Read More జీఎస్టీ సంస్కరణలు – దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది. – ఎం. వెంకయ్య నాయుడు

Tags: