మృతుడి కుటుంబానికి పరామర్శ
విశ్వంభర, మహబూబాబాద్: పర్వతగిరి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు . ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి ప్రముఖులు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య , మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయం మాజీ డైరెక్టర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సైదులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు . ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మృతుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ చాలా మృదుస్వభావి గ ల వ్యక్తి అని , పార్టీ వేరు అయిన అందరితో మంచి స్వభావంతో ఉండేవారని వారు గుర్తు చేశారు . వీరీ వెంట పిడుగు వెంకన్న , బిఆర్ఎస్ నాయకులు పెద్ది రాజు, గడ్డం సమ్మయ్య , పెద్ది రామనాథ జగన్, పెద్ది జనార్ధన్. కామ్లా నాయక్. వాడపల్లి శ్రీనివాస్. సిహెచ్ శ్రీనివాస్. రవి. వంశీ .దేవేందర్ రావు. వెంకన్న. నాగేష్. తరుణ్. తదితరులు ఉన్నారు .
మృతుడి కుటుంబానికి పరామర్శ
విశ్వంభర, మహబూబాబాద్: పర్వతగిరి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు . ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి ప్రముఖులు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య , మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయం మాజీ డైరెక్టర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సైదులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు . ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మృతుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ చాలా మృదుస్వభావి గ ల వ్యక్తి అని , పార్టీ వేరు అయిన అందరితో మంచి స్వభావంతో ఉండేవారని వారు గుర్తు చేశారు . వీరీ వెంట పిడుగు వెంకన్న , బిఆర్ఎస్ నాయకులు పెద్ది రాజు, గడ్డం సమ్మయ్య , పెద్ది రామనాథ జగన్, పెద్ది జనార్ధన్. కామ్లా నాయక్. వాడపల్లి శ్రీనివాస్. సిహెచ్ శ్రీనివాస్. రవి. వంశీ .దేవేందర్ రావు. వెంకన్న. నాగేష్. తరుణ్. తదితరులు ఉన్నారు .


