#
PublicPolicy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు
Published On
By Desk
రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశ పరిచింది: ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్. రుణమాఫీ వల్ల రైతుల్లో సంతోషం
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు. గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన అధికారి సంజీవరావు రుణమాఫీ పొందిన రైతులతో... భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000
Published On
By Desk
విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.... బడ్జెట్ ప్రతులను అందజేసిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు
Published On
By Desk
విశ్వంభర జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందజేసారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి... రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు
Published On
By Desk
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
