#
farmers
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. రుణమాఫీపై క్లారిటీ
Published On
By Desk
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెంః తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దానిపై క్లారిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే... ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి రేవంత్ కేబినెట్ ఆమోదం
Published On
By Desk
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ కోసం 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింప చేస్తారు. దీనిపై శుక్రవారం రోజున రేవంత్ కేబినెట్ సమావేశం నిర్వహించింది.... రైతులకు నష్ట పరిహారం అందిస్తాంఃభూపాలపల్లి కలెక్టర్
Published On
By Desk
చట్టం ప్రకారం అందరికీ పరిహారంగ్రీ్ ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా అభివృద్ధి జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు
Published On
By Desk
రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి
Published On
By Desk
సీఎం రేవంత్రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..!
Published On
By Desk
సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. 
