నాటుసారా స్థావరాలపై  దాడులు

నాటుసారా స్థావరాలపై  దాడులు

విశ్వంభర, మహబూబాబాద్:  మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల బయ్యారం మండలంలోని కొత్తపేట , గంధంపల్లి, పలు  గ్రామాలలో ఎక్సైజ్ అధికారులు  విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ,  నాటు సారా  తయారు చేస్తున్న నలుగురునుండి 8 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినాట్లు తెలిపారు. ఈ  దాడులలో  ఎక్సైజ్  ఎస్సై  మౌనిక , హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు .

Tags: