#
tollywood actress
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మీ
Published On
By Desk
యాంకర్ రష్మీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతోంది. ఈటీవీలో ఇప్పుడు ఆమెనే నెంబర్ వన్ స్థాయిలో ఉంది. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న యాంకర్ రష్మీ.. అటు సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది. హీరోయిన్ గా ఎదగాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ అది సాధ్యం... రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు
Published On
By Desk
పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్... తెల్లవార్లూ అదే పని.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..
Published On
By Desk
శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సౌత్ ఇండియాలో ఎంత ఫేమస్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు సౌత్ లో సినిమాలు తగ్గించింది. సౌత్ లో స్టార్ డమ్ ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది. అయితే... మహేశ్ మేనకోడలిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు..
Published On
By Desk
సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ఇక ఆయన ఫ్యామిలీ నుంచి కూడా కొందరు నటులు ఉన్నారు. ఇప్పుడు త్వరలోనే ఆయన ఫ్యామిలీ నుంచి ఓహీరోయిన్ రాబోతోందని అంటున్నారు. ఆమె ఎవరో కాదండోయ్.. మహేశ్ బాబు అక్క మంజుల కూతురు.... రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 
