మొక్కలు  నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం : కుమార్ ముదిరాజ్  

మొక్కలు  నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం : కుమార్ ముదిరాజ్  

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో సభ్యులతో కలిసి  మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ , ఉపాధ్యక్షుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మొక్కలు  నాటి పర్యావరణాన్ని కాపాడాలని , మొక్కలు  నాటే  బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమ్మరి రాజు, కోశాధికారి ఏపూరి ప్రభాకర్, సహాయ కార్యదర్శి  నవీన్ ముదిరాజ్, మార్కెట్ దుకాణదారులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

మొక్కలు  నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం : కుమార్ ముదిరాజ్  

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో సభ్యులతో కలిసి  మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ , ఉపాధ్యక్షుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మొక్కలు  నాటి పర్యావరణాన్ని కాపాడాలని , మొక్కలు  నాటే  బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమ్మరి రాజు, కోశాధికారి ఏపూరి ప్రభాకర్, సహాయ కార్యదర్శి  నవీన్ ముదిరాజ్, మార్కెట్ దుకాణదారులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/lets-plant-plants-and-save-the-environment-kumar-mudiraj/article-20407

Tags: