మృతుడి కుటుంబానికి ఆర్ధికసాయం  

మృతుడి కుటుంబానికి ఆర్ధికసాయం  

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నందిపాటి రామలింగం మంగళవారం రోజు మరణించగా, విషయం తెలుసుకున్న ఆ గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి  పదివేల రూపాయలు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం, 2వ వార్డు సభ్యులు గాదే శంకరయ్య రెండు వేల రూపాయలు, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం  వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూనూరు ముత్తయ్య, అప్పం శ్రీరాములు, పోలెపాక కృష్ణ, గంజి శ్రీనివాస్, కూనూరు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: