నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

విశ్వంభర, చిట్యాల:  వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ  కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Tags:  

Advertisement

LatestNews

నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు