మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ వివేక్ .
విశ్వంభర, మహబూబాబాద్ : కొరివి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గడిల్ల నాగరాజు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు . విషయం తెలుసుకున్న డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, మృతుడు గడిల నాగరాజు మృదుస్వభావి గల వ్యక్తి అని , అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడర ని ,కుటుంబాన్నీ పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యాని ఇచ్చారు . మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీయూడబ్ల్యూజేఐజేయు జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ , డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్ , కోశాధికారి సూర్యప్రకాష్ , నాయకులు జవహర్ , రమేష్ , శివ వర్మ , దేవేందర్, ఉన్నారు .
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ వివేక్ .
విశ్వంభర, మహబూబాబాద్ : కొరివి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గడిల్ల నాగరాజు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు . విషయం తెలుసుకున్న డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, మృతుడు గడిల నాగరాజు మృదుస్వభావి గల వ్యక్తి అని , అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడర ని ,కుటుంబాన్నీ పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యాని ఇచ్చారు . మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీయూడబ్ల్యూజేఐజేయు జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ , డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్ , కోశాధికారి సూర్యప్రకాష్ , నాయకులు జవహర్ , రమేష్ , శివ వర్మ , దేవేందర్, ఉన్నారు .


