ఘనంగా గాయత్రీ యజ్ఞం 

ఘనంగా గాయత్రీ యజ్ఞం 

విశ్వంభర/ ఉప్పుగూడ :- శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పటేల్ నగర్, లలితాబాగ్ రోడ్ లో ఈరోజు ఉదయం అమావాస్య సందర్భంగా గాయత్రీ యజ్ఞం,అన్న ప్రసాద వితరణ పూజారి ఈశ్వరోజు విష్ణువర్ధనా చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన ప్రతిష్ట పునర్నిర్మానంలో భాగంగా ప్రతి అమావాస్యనాడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని (అల్లం శ్రీనివాస్, మధు శ్రీ ) తెలిపారు. గోపి కిషన్, ఖజాన్కర్, దివాటే శివాజీ, బొమ్మ మహేష్,,ఏ బాలకృష్ణ గురుస్వామి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాల నువిజయవంతం చేస్తున్నామని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.
🕒 14 Jul 2026 ✍️ Desk

ఘనంగా గాయత్రీ యజ్ఞం 

విశ్వంభర/ ఉప్పుగూడ :- శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పటేల్ నగర్, లలితాబాగ్ రోడ్ లో ఈరోజు ఉదయం అమావాస్య సందర్భంగా గాయత్రీ యజ్ఞం,అన్న ప్రసాద వితరణ పూజారి ఈశ్వరోజు విష్ణువర్ధనా చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన ప్రతిష్ట పునర్నిర్మానంలో భాగంగా ప్రతి అమావాస్యనాడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని (అల్లం శ్రీనివాస్, మధు శ్రీ ) తెలిపారు. గోపి కిషన్, ఖజాన్కర్, దివాటే శివాజీ, బొమ్మ మహేష్,,ఏ బాలకృష్ణ గురుస్వామి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాల నువిజయవంతం చేస్తున్నామని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.
🔗 https://www.vishvambhara.com/a-grand-gayatri-yajna/article-18575

Tags: