ఘనంగా చే గువేరా జయంతి వేడుకలు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చేగువేరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోలి సత్యనారాయణ మాట్లాడుతూ చేగువేరా పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని , గెరిల్లా ఉద్యమం ద్వారానే క్యూబా దేశ స్వతంత్రాన్ని సాధించుకోవడమే కాకుండా అదే స్ఫూర్తితో పోరాటాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాగించుకోవడం జరిగింద ని , ప్రతి ఒక్కరు చేగువేరా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పార్నంది రామయ్య , కోట సుధాకర్ , బుర్ర గోవర్ధన్ ,పమ్మి నాగబ్రహ్మం ,బాలాజీ నాయక్ ,తోడేటి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు .
ఘనంగా చే గువేరా జయంతి వేడుకలు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చేగువేరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోలి సత్యనారాయణ మాట్లాడుతూ చేగువేరా పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని , గెరిల్లా ఉద్యమం ద్వారానే క్యూబా దేశ స్వతంత్రాన్ని సాధించుకోవడమే కాకుండా అదే స్ఫూర్తితో పోరాటాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాగించుకోవడం జరిగింద ని , ప్రతి ఒక్కరు చేగువేరా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పార్నంది రామయ్య , కోట సుధాకర్ , బుర్ర గోవర్ధన్ ,పమ్మి నాగబ్రహ్మం ,బాలాజీ నాయక్ ,తోడేటి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు .


