ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 

ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 

  • జిల్లాలో ఐదు సెంటర్లలో 763 మంది హాజరు 
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

విశ్వంభర, సూర్యాపేట: నీట్‌ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఐదు సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 908 మంది విద్యార్థులకు గాను 763 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 

విశ్వంభర, సూర్యాపేట: నీట్‌ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఐదు సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 908 మంది విద్యార్థులకు గాను 763 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.

🔗 https://www.vishvambhara.com/telangana/calm-down-neet-exam/article-16837

Tags: