బెరువాడ గ్రామ కమిటీ సమావేశం
On
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కేసముద్రం మండలం బెరువాడ గ్రామంలో ఎ ఎల్ యం యస్ సీ కమిటీ సమావేశం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల పోషణ, ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు . ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఆర్. విజయ, పంచాయతీ సెక్రటరీ రఘువీర్, అంగన్వాడీ టీచర్లు పుష్పలత , బండారి అశోక్,తదితరులు పాల్గొన్నారు .



