ఊటుపల్లి లో ఘనంగా ఆషాఢ  మాస బోనాలు 

ఊటుపల్లి లో ఘనంగా ఆషాఢ  మాస బోనాలు 


విశ్వంభర, దోమ: మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా  మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

ఊటుపల్లి లో ఘనంగా ఆషాఢ  మాస బోనాలు 

విశ్వంభర, దోమ: మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా  మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/ashadha-masa-bona-in-ootupalli/article-20905

Tags: