#
Solidarity
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!
Published On
By Desk
విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే,... తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ
Published On
By Desk
విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024 : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై 26 తారీకు న చలో ఇంద్ర పార్క్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు డిండి మండల సమావేశంలో కార్మికులకు... మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి మృతురాలు పసుల... మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
Published On
By Desk
విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను కాంగ్రెస్... 
