#
PublicTransport
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని... 13వ డివిజన్ డబల్ బెడ్ రూమ్ ల వరకు బస్సులను పొడిగించాలి
Published On
By Desk
-డిపో మేనేజర్ కు వినతి పత్రం -రవాణా సౌకర్యం లేక సతమతమవుతున్న డివిజన్ ప్రజలు -సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ బస్సులు దిగబడుతున్న పట్టించుకోరా
Published On
By Desk
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 20 : - తలకొండపల్లి మండలం గడ్డమీద తండా గ్రామపంచాయతీకి రోడ్డు సౌకర్యం సరిగ్గాలేని మూలంగా బడి పిల్లలు ప్రయాణించేటువంటి స్కూలు బస్సు శనివారం ఉదయం రోడ్డుపై దిగబడింది. గడ్డమీద తండా రోడ్డు వానలకు అస్తవ్యస్తంగా తయారవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు రోడ్డుపై ప్రయాణిస్తుండగా జారిపడి... 
