#
PublicService
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ
Published On
By Desk
విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో తొమ్మిదవ... బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన దయ్యాల రాజు
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తుక్కాపుర్రం గ్రామానికి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ని గురువారం రోజు తాజా మాజీ సర్పంచ్ దయ్యాల రాజు , ఉపసర్పంచ్ మారూపాక అంజయ్య ,వార్డ్ మెంబర్ మల్లెల ప్రవీణ్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శనివారం నవీన్, వాటర్ మెన్ మరియు... ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము
Published On
By Desk
విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం... శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న... బడ్జెట్ ప్రతులను అందజేసిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు
Published On
By Desk
విశ్వంభర జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందజేసారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి... మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Desk
విశ్వంభర జూలై 25 : - మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాస్ గౌడ్ గారు, గ్రేట్... 28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
Published On
By Desk
విశ్వంభర, కల్వకుర్తి, జులై 24 : - ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వెల్దండ మండలం జాతీయ రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, స్వర్గీయ... రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు
Published On
By Desk
చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం... జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్
Published On
By Desk
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ శ్రేణులు హాజరైన మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
Published On
By Desk
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు... అంతరాష్ట్ర సరిహద్దు సిర్వoచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి... స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్
Published On
By Desk
విశ్వంభర జూలై 22 : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- 
