#
Mettu Sai Kumar
Telangana 

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి విశ్వంభర, హైదారాబాద్: ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు ప్రతీ ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు...
Read More...
Telangana 

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్ తెలంగాణ లో కేటిఆర్ శకుని పాత్ర పోషిస్తుండు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు  రేవంత్ రెడ్డి బిఆర్ఎస్  గురించి పది  నిమిషాలు ఆలోచిస్తే ..  ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరు ? తెలంగాణను పది సంవత్సరాల పాటు కొరివిదెయ్యంలాగా పీల్చుకొని తిన్నది మీరు కాదా?  
Read More...
Telangana 

సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి 

సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి  తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసం లో 'కుటుంబ సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి  మత్స్య కార చేపను గుర్తుగా అందించారు. అనంతరం మెట్టు సాయికుమార్  మాట్లాడుతూ..ఎంతో నమ్మకంతో తనను...
Read More...

Advertisement