#
jagan
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. స్పీకర్ కు జగన్ సంచలన లేఖ
Published On
By Desk
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సంచలన లేఖ రాశారు. అసెంబ్లీలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అంటూ అంసతృప్తి వ్యక్తం చేశారు. అసలు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ్వవొద్దని కూటమి ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినట్టు ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా... జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం
Published On
By Desk
మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు... ఢిల్లీలో మా మద్దతు వాళ్లకే.. తేల్చి చెప్పేసిన జగన్..
Published On
By Desk
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన జగన్.. భవిష్యత్ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని ప్రకటనలు, సూచనలు చేశారు. ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది... జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు
Published On
By Desk
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!
Published On
By Desk
విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది. దాంతో స్వరూపానంద స్వామి... రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!
Published On
By Desk
మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.... 
